కరోనావైరస్ మహమ్మారి సమయంలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనం ఏమి చేయాలి?
యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు తిరిగి వచ్చునని పాపులకు తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో జరుగుచున్న సూచనలు నీతిమంతులమైన మనము బాగుగా ఎరిగినవారమే.లోకం దిమ్మతిరిగే వేగంతో విపరీతమైన మార్పులను ఎదుర్కొంటోంది. ఏది ఏమైనప్పటికీ, శత్రువులు ప్రపంచంపై పూర్తిగా అధికారం పొందే సమయానికి ఇది ఇంకా చాలా దూరంలోనె ఉన్నది. ఇది జరగాలంటే, ఆచరణాత్మకంగా ఈ ప్రపంచంలోని ప్రతి చట్టాన్ని తిప్పికొట్టాలి.
అటువంటి అసాధారణ సమయాలలో జీవిస్తూ, మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించు విశ్వాసులు మహమ్మారితో ఎలా వ్యవహరించవలెను?